- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అస్సాంలో రూ.1.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన బీఎస్ఎఫ్ పోలీసులు.. ఓ కారులో యాబా టాబ్లెట్స్ (డ్రగ్స్) ఉన్నట్లు గుర్తించారు. రూ.1.7 కోట్ల విలువైన 17 వేల యాబా టాబ్లెట్లతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story